padma awards
Telangana - తెలంగాణ
పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం కేసీఆర్ అభినందనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసేపటి క్రితం పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతలలో తెలంగాణకు చెందిన పలువురు కూడా ఉన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి భారత్ బయో టెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల...
Telangana - తెలంగాణ
పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మ అవార్డులు
ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులలో పలువురు తెలుగు ప్రముఖులకు ఈ ఏడాది స్థానం సంపాదించుకున్నారు. పలువురికి పద్మ అవార్డుతో పాటు పద్మ భూషణ్ అవార్డుల కూడా దక్కాయి. ప్రజలకు పలు విభాగాల్లో సేవలు అందిస్తే.. ఈ పద్మా అవార్డులను కేంద్రం ప్రధానం చేస్తుంది. కాగ ఈ ఏడాది తెలుగు...
భారతదేశం
పద్మ అవార్డు లపై కేంద్రం పై పెరుగుతన్న విమర్శలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు లపై కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కి అనుకూలంగా ఉన్న వారికే పద్మ అవార్డు లను ప్రకటించారని పలువురు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. దీని పై కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం...
భారతదేశం
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మభూషణ్ అందుకున్న పీవీ సింధు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా...
fact check
Fact check: సోషల్ మీడియాలో వైరల్ అయిన పద్మశ్రీ అవార్డ్స్ 2021 నిజమేనా..?
తాజాగా నెట్టింట్లో పద్మశ్రీ అవార్డ్స్ ( Padma Shri Awards ) కి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా ఈ పోస్ట్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. పద్మ అవార్డులు ప్రకటించినట్లు దీనిలో ఏ బాలీవుడ్ యాక్టర్ కానీ క్రికెటర్ కానీ నాయకుడు కాని...
వార్తలు
సోనూసూద్కు పద్మవిభూషన్ ఇవ్వాల్సిందే.. ట్విట్టర్లో రీట్వీట్ల సునామీ!
ఈ కరోనా వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలు బాగా తలుచుకుంటున్న పేరు సోనూసూద్. ఆయన చేస్తున్న సేవలు దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరుతున్నాయి. వలస కూలీలను వారి ఇంటికి పంపించడం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆక్సిజన్ అందించడం వరకు ఆయన చేయని సేవలే లేవు. అన్ని రకాల సేవల్లో ఆయనపాలు పంచుకుంటున్నారు. ఎవరు ఏది...
భారతదేశం
స్ఫూర్తి: పద్మశ్రీని సొంతం చేసుకున్న తెలుగువాళ్లు…!
దేశ అత్యున్నత పురస్కారాలు అయిన పద్మశ్రీ పురస్కారాలని తెలుగు వారు సొంతం చేసుకున్నారు. 102 పద్మశ్రీ అవార్డులని కేంద్రం ప్రకటించగా .. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఆ పద్మశ్రీలని సొంతం చేసుకున్న తెలుగువాళ్లు గురించి చూస్తే... ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరికి...
Latest News
జంపింగులకు హస్తం చెక్..ఆ సీట్లలో కారుకు ఓటమే?
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన ఆధిపత్య పోరు...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ...
వార్తలు
మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్....
గ్యాలరీ
Sunny Leone : బట్టలు విప్పి రచ్చ చేసిన సన్నీ లియోనీ..ఫోటో వైరల్
బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి...
వార్తలు
“జబర్దస్త్” కు అనసూయ గుడ్ బై?
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె జబర్దస్త్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివాదాలు తేలవు ? అనంత బాబు అంతేనయా!
రంపచోడవరం నియోజకవర్గంకు సంబంధించి ఇటీవల నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఓ వివాదం చోటు చేసుకుంది. ఆ ప్లీనరీలో వివాదాస్పద నేత భజనకే కార్యకర్తలు పరిమితం అయ్యారు అని, ఎవ్వరూ ప్రజా...