payyavula keshav

దేశ రాజకీయాల్లో శిఖరం లాంటి వ్యక్తిని జైల్లో చూసి బాధనిపించింది :పయ్యావుల కేశవ్

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. జైలులో ఉన్న చంద్రబాబుతో ఇవాళ నారా భువనేశ్వరి, బ్రహ్మణితో పాటు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ములాఖత్‌ అయ్యారు. ములాఖత్‌ అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో శిఖరం లాంటి...

ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? : పయ్యావుల

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. అయితే.. టీడీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల...

శాసనసభలో ఉన్నామా… బయట పబ్లిక్ మీటింగ్ లో ఉన్నామా : పయ్యావుల

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేస్తూ ప్రవర్తించడంతో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యేలను సభాపతి సస్పెండ్‌ చేశారు. అయితే.. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల...

కుట్రపూరితంగానే అక్రమ కేసులు పెట్టారు : పయ్యావుల

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు అరెస్టుపై.. ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం ఆరోపించారు. కుట్రపూరితంగానే శరత్ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని అక్రమ కేసులు పెట్టారన్నారు పయ్యావుల కేశవ్....

కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరువైంది : పయ్యావుల

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరువైందని ఎద్దేవా చేశారు. రుణం తీసుకున్నది రాయలసీమ ప్రాజెక్టు ఇన్వెస్ట్ గేషన్ పనులకో? ప్రాజెక్టు నిర్మాణ పనులకో తేలాలని, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయమని...

ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి తెరలేపారు : పయ్యావుల

మరోసిర వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరదీసిందని ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పేరిట రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చారని వెల్లడించారు....

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోంది – పయ్యావుల కేశవ్

కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్టు చేయడం పై స్పందించారు టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ టెర్రరిజం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరసన తెలిపితే చంపేస్తారా..? ప్రజలకు నిరసన తెలిపే...

పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు

టిడిపి శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తనకు భద్రత తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫోన్ టాపింగ్ పై తాను మాట్లాడినందుకు వల్లే భద్రత తొలగించారని పయ్యావుల తన పిటీషన్ లో ఆరోపించారు. 1994 నుంచి తనకు 2 + 2 భద్రత కొనసాగుతుందని, కానీ ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసినప్పటినుండి...

ఆర్వీఎమ్ మరోసారి చర్చ జరగాలి : పయ్యావుల కేశవ్‌

వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్...

జగన్‌ నిర్ణయాలతో విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం – పయ్యావుల కేశవ్

జగన్‌ నిర్ణయాలతో విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పయ్యావుల కేశవ్ ఫైర్‌ అయ్యారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అస్మదీయులకు కట్టబెడుతూ కెబినెట్లో నిర్ణయం తీసుకునే సూచనలు...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...