rain

బంగాళాఖాతంలో అల్పపీడనం… ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా... ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

Telangana Rains : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. తెలంగాణకు 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. ఈశాన్య ఋతుపవనాల కారణంగా వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..రెండు రోజుల పాటు వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆవర్తనం ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలో గత రెండు రోజులుగా పడుతున్న తేలికపాటి వర్షాలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాయలసీమ లో ఈ నెల 22 వరకు విస్తారంగా...

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్… మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, YSR, తిరుపతి జిల్లాల్లో మోస్తారు...

ఏపీ ప్రజలకు అలర్ట్‌..3 రోజుల పాటు భారీ వర్షాలు !

ఏపీ ప్రజలకు అలర్ట్‌..ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలకు ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన విస్తరించి ఉంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పార్వతీ మన్యం...

భార‌త్, శ్రీ‌లంక మ్యాచ్‌కు వర్షం అంత‌రాయం

ఆసియా క‌ప్‌లో భార‌త్, శ్రీ‌లంక సూప‌ర్ 4 మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. 47వ ఓవ‌ర్‌లో చినుకులు మొద‌ల‌య్యాయి. దాంతో, ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ‌గౌట్‌కు ప‌రుగుతీశారు. అప్ప‌టికీ భార‌త జ‌ట్టు స్కోర్.. 197/9. అక్ష‌ర్ ప‌టేల్(15), మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌(1)తో ఆడుతున్నారు. పాకిస్థాన్‌పై దంచి కొట్టిన భార‌త టాపార్డ‌ర్ శ్రీ‌లంక స్పిన్ ఉచ్చులో ప‌డ్డారు. పిచ్‌...

వర్షంతో నిలిచిన ఇండియా-పాక్‌ మ్యాచ్‌.. ఇది కూడా అంతేనా..?

ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను వరుణుడు వెంటాడుతున్నాడు. కొన్నిరోజుల కిందట భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పుడు సూపర్-4 దశలోనూ ఈ రెండు జట్లు తలపడగా, వర్షం మరోసారి ప్రత్యక్షమైంది. టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన దశలో...

వెదర్‌ అప్డేట్‌ : తెలంగాణలో ఆ జిల్లాలకు అలర్ట్‌.. మరో రెండు రోజులూ వర్షాలు

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హైద‌రాబాద్ కేంద్రం తెలిపింది. ఈ వారం ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో భారీగా వ‌ర్షపు నీరు నిలిచిన ప‌రిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం...

Alert : మరికాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాలలో భారీ వర్షం !

Alert : మరికాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాలలో భారీ వర్షం పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, హనుమకొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరిలో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఆయా జిల్లాలో ఉరుములు,...

హైదరాబాద్‌ విషాదం..హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎస్బిఐ కాలనీ దామోదరం సంజీవయ్య నగర్ లో హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతు అయింది. కనిపించకుండా పోయిన లక్ష్మీ (55) నాలాలో పడి గల్లంతు అయింది. ఇంటి వద్ద పగిలిన గాజులు కనిపించడంతో...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....