rtc md sajjanar
Telangana - తెలంగాణ
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ప్రయాణికులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించిన సజ్జనార్
75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా టిఎస్ ఆర్టీసీలో వేడుకలను ప్రారంభించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ప్రయాణికులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు సజ్జనార్. మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఆగస్టు 13 నుంచి...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ వాటర్ బాటిల్కు పేరు పెట్టండి.. బహుమతి గెలుచుకోండి..!!
వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ టీఎస్ ఆర్టీసీ అందరి దృష్టిని తన వైపు లాగుతోంది. తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్ ఆవరణలో తాగునీటి వాటర్ బాటిల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటన చేశారు. ఆర్టీసీ...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఆర్టీసీలో ఈడీలు, ఆర్ఎంల బదిలీలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీలో బదిలీల కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీలో ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్లను, రీజనల్ మేనేజర్లను బదిలీ చేశారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. టీఎస్ ఆర్టీసీలో నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, 11 మంది రీజినల్...
Telangana - తెలంగాణ
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..ఇక వారికి స్నాక్స్, మంచినీటి వసతి
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు...
Telangana - తెలంగాణ
సజ్జనార్ మరో సంచలన నిర్ణయం.. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్ లాంచ్
ఆర్టీసీ ఎండీ గా మాజీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.ఈ నేపథ్యంలో...
Districts
సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ
తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దర్శించుకోవడం జరిగింది. ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారులు వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్ను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
Districts
మెదక్ : డిపో ఆవరణలో మొక్క నాటిన ఆర్టీసీ ఎండి సజ్జనార్
జహీరాబాద్ పట్టణంలో డిపో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం డిపో ఆవరణలో మొక్క నాటారు. నాటిన మొక్కకు నీరు పోశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సుదర్శన్, డీఎస్పీ శంకర్ రాజు, డిపో మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
Telangana - తెలంగాణ
టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్కు ఫ్రీ
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీలకు ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న సీబీఎస్ నుంచి మహత్మ గాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించింది. అయితే ఈ ఎలాక్ట్రానికి వాహనాల సేవలు పూర్తి గా ఉచితం అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం...
Telangana - తెలంగాణ
టీఎస్ ఆర్టీసీకి కొత్త వెబ్ పోర్టల్.. ప్రారంభించిన ఆర్టీసీ చైర్మెన్, ఎండీ
తెలంగాణ ఆర్టీసీ కొత్త వెబ్ సైట్ ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టసీ చైర్మెన్ బాజీ రెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్టల ఇక నుంచి tsrtc.telangana.gov.in గా ఉండనుంది. కాగ హైదరాబాద్...
Telangana - తెలంగాణ
ఆర్టీసీ బస్సులో హీరో వెంకటేష్ ఫ్యామిలీ.. వీడియో షేర్ చేసిన సజ్జనార్
ఆర్టీసీ ఎండీ గా మాజీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.
ఈ నేపథ్యంలో...
Latest News
Athira Preeta Rani : ఆమె ఆసక్తి ఆకాశం అంచులు దాటింది.. లక్ష్యం అంతరిక్షం అయింది..
ఆరేళ్ల వయసులో నాన్న కొనిచ్చిన విమానం బొమ్మ ఆమెకు ఆకాశంలో ఎగరాలనే కలను తెచ్చింది. అప్పటి నుంచి ఆటలూ విమానాలు, రాకెట్లు వంటి బొమ్మలతోనే. క్రమేపీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోలు
ఇటీవల సీఎం జగన్ సర్కార్ ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహిళల మనోభావాల కంటే డర్టీ ఎంపీనే ఎక్కువయ్యారా? : నాగుల్ మీరా
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఏపీ రచ్చ లేపుతోంది. ఎప్పటికే దీనిపై అనంతపురం ఎస్పీ క్లారిటీ ఇచ్చినా.. ప్రతి పక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే.. డర్టీ ఎంపీ...
ఇంట్రెస్టింగ్
13 ఏళ్లు.. 56 కంపెనీలకు సీఈవో.. ఆదాయం ఎంతో తెలుసా..?
తనకు కావాల్సిన వస్తువు కోసం ఈ-కామర్స్ వెబ్ సైట్ లో వెతుకుతున్నప్పుడు ఇలాంటిది మనమూ ఓ స్టార్టప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆలోచన రావడమే ఆలస్యం దాన్ని కార్యరూపం దాల్చాడు....
Telangana - తెలంగాణ
మరోసారి నైనా జైస్వాల్కు వేధింపులు..
సోషల్ మీడియాను కొందరు మోసాలకు వాడుకుంటే, ఇంకొందరు విద్వేష ప్రచారలకు వాడుకుంటున్నారు. మరి కొందరు పోకిరీలేమో స్త్రీలను వేధించడానికే వాడుకుంటున్నారు. హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు...