smart phones
మొబైల్స్
200 మెగాపిక్సెల్ కెమెరాతో ఆగస్టు 2న లాంచ్ కానున్న Moto x30 pro స్మార్ట్ ఫోన్..!!
మోటో నుంచి మరో కొత్త ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. అదే Moto X30 Pro. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్లో హైలెట్ ఫీచర్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండటమే.. ఇంత ఎంపీతో రానున్న ఫస్ట్ ఫోన్ ఇదే..!ఆగస్టు 2న ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. చైనా వెబ్సైట్లో ఈ మొబైల్ లిస్ట్...
టెక్నాలజీ
చైనాలో లాంచ్ అయిన Coolpad Cool 20s 5G స్మార్ట్ ఫోన్..!
Coolpad Cool 20s 5G స్మార్ట్ ఫోన్ రీసింట్గా చైనాలో లాంచ్ అయింది. కూల్ సిరీస్లో భాగంగా లాంచ్ అయిన కూల్ 20, కూల్ 20 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేశారు. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీని ధర, ఫీచర్స్ ఏమాత్రం ఉన్నాయో చూద్దామా..!
కూల్ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర..
కూల్ప్యాడ్...
మొబైల్ రివ్యూ
బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్స్తో రానున్న Redmi 11 5G.. స్పెసిఫికేషన్స్ ఇవే..!
రెడ్మీ నుంచి.. కొత్త ఫోన్ మన దేశంలో లాంచ్ కానుంది. అదే రెడ్మీ 11 5జీ స్మార్ట్ ఫోన్. రెడ్మీ 10 నెక్ట్స్ వర్షన్గా ఇది రానుంది. అయితే ఈ ఫోన్కు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటారా.. రెడ్మీ నంబర్ సిరీస్లో ఇదే మొదటి 5జీ ఫోన్.. లీకైన సమాచారం ప్రకారం..ఈ ఫోన్ ఫీచర్స్,...
టెక్నాలజీ
చైనాలో లాంచ్ అయిన Moto G71s 5G స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..!
మోటో జీ సిరీస్ లో భాగంగా.. మోటో జీ 71 ఎస్ 5 జీ స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల చేశారు. 20 వేల లోపే దీని ధర ఉంది. ఫీచర్స్ కూడా సాధారణ కస్టమర్స్ ను ఆకర్షించేలానే ఉన్నాయి. చైనాలో విడుదలైన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..!
Moto G71s 5G...
టెక్నాలజీ
ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ స్మార్ట్ఫోన్ పరుగులు పెడుతుందట..!
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఈరోజుల్లో ఎక్కువైపోయింది. కానీ ఏ ఫోన్ అయినా..సంవత్సరం వాడిన తర్వాత ముందు ఉన్నంత ఫాస్ట్ గా ఉండటం లేదు. సో కాల్డ్ ఫోన్లు కూడా 12- 19 నెలల తర్వాత స్లో అయిపోతూ ఉంటుంది. మనం కూడా ఫోన్ రిపేర్ చేయించటం కంటే..అది అమ్మేసి కొత్తది తీసుకోవడానికే చూస్తుంటాం....
మొబైల్ రివ్యూ
Vivo T1 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ .. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్..
చైనీస్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మన దేశంలో కొత్త బడ్జెట్ 4జీ ఫోన్ ను విడుదల చేసింది.. వివో టీ1. ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేస్తే.. ఆఫర్లు కూడా ఉన్నాయి. మరీ ఈ ఫోన్ ధర ఎంత, బ్యాటరీ సామర్ధ్యం ఎట్లా , కెమేరా ముచ్చటేంది ఇవన్నీ చూద్దామా..!
వివో టీ1...
టెక్నాలజీ
ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు..!
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనాలని అనుకుంటున్నారా..? అది కూడా తక్కువ ధరకే కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ అదిరే ఆఫర్స్. ఫ్లిప్కార్ట్ మరో బిగ్ సేవింగ్ డేస్ సేల్తో తిరిగి వచ్చింది. దీనిలో భాగంగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చెయ్యచ్చు. మరి ఇక దీని...
టెక్నాలజీ
బడ్జెట్ లో Redmi 10A స్మార్ట్ ఫోన్.. రూ. 10వేలలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్
రెడ్మీలో ఎప్పటికప్పుడు కొత్త రకం ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా రెడ్మీ 10A స్మార్ట్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేశారు. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. లో బడ్జెట్ లో మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలనుకునేవారికి మంచి ఎంపికే.. ఈరోజు మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, కాస్ట్ చూద్దాం.
రెడ్మీ 10ఏ...
Districts
మెదక్లో ఉచితంగా స్మార్ట్ఫోన్లు
మెదక్ జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో వైద్య సహాయం అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ఫోన్లను అందజేసింది. మెదక్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం గతం కంటే రెట్టింపు స్థాయిలో వేతనాలు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.
ఇంట్రెస్టింగ్
స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేవారు ఈ తప్పులని చెయ్యద్దు…ఆరోగ్యానికి కూడా ముప్పే..!
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ని మనం ఎక్కువగా వాడుతున్నాము. స్మార్ట్ ఫోన్ వల్ల పనులు సులభంగా అవుతాయి. అలానే స్మార్ట్ ఫోన్ వల్ల సమయం కూడా తెలియకుండా పోతుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించడం వల్ల ఐ...
Latest News
భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..
మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
Independence Day
భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...
భారతదేశం
బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామాతో బిహార్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్ ఆర్జేడీ-లెఫ్ట్-కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్బంధన్తో జట్టుకట్టారు. దీంతో బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం...
వార్తలు
అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...
Telangana - తెలంగాణ
ఆలస్యంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...