Tamilnadu
భారతదేశం
BREAKING : తమిళనాడులో భారీ పేలుడు..8 మంది మృతి
ఈ మధ్య కాలంలో పేలుడు సంఘటనలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. తాజాగా ఆ తమిళనాడు లో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు కాంచిపురంలో టపాకాయలు గోడౌన్లలో భారీ పేలుడు సంభవించింది.
ఈ భారీ పేలుడు సంఘటనలో ఏకంగా... ఎనిమిది మంది మృతి చెందారు. మరో 16 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. భారీ పేలుడు...
చరిత్ర
రంగులు మారే గణపయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసా?
ప్రతి పూజలోనూ గణపయ్యను మొదటగా పూజిస్తారు.. ఆది దేవుడిగా పూజలు అందుకుంటాడు.. కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలు.. అయితే తమిళనాడు నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీతనయుడి ఆలయం మాత్రం ప్రత్యేకం.. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా ఘనత మాత్రం చాలా గొప్పది....
భారతదేశం
ఆవుకు సీమంతం వేడుక..500 మంది అతిథులు..24 రకాల వంటకాలతో విందు..
హిందువులు ఆవును భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు తమ కుటుంబ సభ్యులలాగా పెంచుకుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితె, తమిళనాడులోని ఓ ఆలయంలోని గోమాతకు అంగరంగ వైభవంగా సీమంతం వేడుకను చేసారు. రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లాలోని శంకరాపురం అనే గ్రామంలో గర్భిణిగా ఉన్న అంశవేణి అనే ఒక అవుకు ఈ వేడుక చేశారు. సీమంతం వేడుకకు...
క్రైమ్
భర్త లేని సమయంలో.. ఆంటీతో శృంగారం..వాటిని చూపించి మరీ !
తమిళనాడు లోని రాంపూర్ లో ఓ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. అయితే వారి బంధువైన ఓ యువకుడు వారి ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. బంధువే కదా అని అతనిపై ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే, ఒకరోజు ఆ ఇంటి యజమాని పని పైన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. ఇది...
క్రైమ్
పెంపుడు కుక్కను కుక్క అన్నందుకు పొరుగింటి వ్యక్తిని చంపేసిన యజమాని..
పెంపుడు జంతువులను పెంచుకునేవారికి.. వాటిపై చాలా ప్రేమ ఉంటుంది. వారికి అవి జంతువుల్లా అస్సలు అనిపించవు..మనుషుల్లానే.. చూస్తారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులపై అమితమైన ప్రేమను పెంచుకుంటారు.. అలా పెంచుకునే.. కుక్కను కుక్క అన్నందుకు ఇంటిపక్కన వ్యక్తిని చంపేశాడు ఆ యజమాని. షాకింగ్గా, ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమే.. తమిళనాడు జిల్లాలో జరిగిన...
క్రైమ్
తమిళనాడులో దారుణం..బాయ్ఫ్రెండ్ ఎదుట యువతిపై గ్యాంగ్ రేప్
దేశంలో అక్రమ సంబంధాలు, రేప్ లు కిడ్నాపులు ఒకటి కాకపోతే, మరోటి చోటు చేసుకుంటున్నాయి. వీటి కారణంగా దేశంలో ప్రతీ యోట క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, తాజాగా, తమిళనాడు కాంచీపురంలో దారుణం జరిగింది.
బాయ్ ఫ్రెండ్ ఎదుట అమ్మాయి(20) పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం యువతి బాయ్...
భారతదేశం
తమిళనాడు కేబినెట్ లోకి సీఎం స్టాలిన్ కొడుకు.. రేపే ప్రమాణ స్వీకారం
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ముద్దుల కొడుకు, టాలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్ ను తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఉదయనిది డీఎంకే యువజన విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం లో స్టాలిన్ కొడుకు ఉదయినిది చాలా చురుకుగా పాల్గొంటున్నారు....
భారతదేశం
తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 30 మందికి !
తమిళనాడు రాష్ట్రం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై సమీపంలో సెంగం సమీపంలో లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా....మరో ముప్ఫై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అంతే కాదు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం...
క్రైమ్
తమిళనాడు ‘పరువు’ హత్య..కన్న కూతురిని చంపిన తల్లి
తమిళనాడు 'పరువు' హత్య జరిగింది. తమిళనాడులో కన్న కూతుర్ని చంపింది ఓ కసాయి తల్లి. వేరే కులం వారిని ప్రేమించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరునల్వేలి జిల్లా సివల్పేరి గ్రామంలో ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, ఆరుముగ కని, పిచ్చయ్ ల కుమార్తె అరుణ. స్ధానికంగా అరుణ... నర్సింగ్ చదువుతోంది.
అయితే,...
భారతదేశం
తమిళనాడును వణికిస్తున్న కళ్లకలకలు.. రోజుకు 4000 పైగా కేసులు..
ఓ పక్క చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మరోపక్క తమిళనాడులో మద్రాస్ ఐ కేసులు పెరుగుతున్నాయి. తమిళనాట ప్రజలు మాద్రాస్ ఐ ముప్పుతిప్పలు పెడుతోంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని సాక్షాత్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాధారణంగా వర్షకాలంలో ఈ ‘మద్రాస్ ఐ’ ఇన్ఫెక్షన్ సమస్య ప్రారంభమవుతుంది. కానీ, ఈ...
Latest News
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు...
Telangana - తెలంగాణ
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్.
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్పేట్ ఫ్లైఓవర్లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...
Telangana - తెలంగాణ
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...
వార్తలు
విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్
విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...
Sports - స్పోర్ట్స్
Breaking : గోల్డ్ సాధించిన నిఖత్ జరీన్
భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. 50 కిలోల కేటగిరీలో నిఖత్...