హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. 4వ ఫ్లోర్లోని ఓ సెక్షన్లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. అలాగే 4వ ఫ్లోర్లోని ఉద్యోగులను ఇళ్ళకి పంపించేసి మొత్తం ఫ్లోర్లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ఉద్యోగికి కరోనా ఎలా వచ్చింది. ఆయన ఎవరెవరిని కలిశారనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు.
GHMC ప్రధాన కార్యాలయంలోని కరోనా కలకలం..!
-
Read more RELATEDRecommended to you
IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై...
Ganesh -
మెట్రో ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు లేదు: L&T
మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని...
Ganesh -
ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి...
Ganesh -