ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకి ఉదృతంగా మారుతుంది. ఇవాళ ఒక్కరోజే 125 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 34 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్టంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,843కి చేరుకోగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,387కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,381 మంది చికిత్స పొందుతుండగా మొత్తం మరణాల సంఖ్య 75.
ఏపీలో నేడు 125 కరోనా కేసులు నమోదు..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
‘పుష్ప-2′ నుంచి రేపు రెండో సాంగ్ రిలీజ్!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప-2'. పుష్ప ఫస్ట్...
Ganesh -
IPL 2024 : తేలిపోయిన సన్ రైజర్స్ …కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు క్వాలిఫైయర్-1లో...
Ganesh -
ఎమ్మెల్సీ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి : బల్మూరి వెంకట్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ఎమ్మెల్సీ...
Ganesh -