ఒకపక్క కరోనా విజృంభణ.. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండయాత్రతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని… ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మిడతల గుంపు తెలంగాణలోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను నాశనం చేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. దీంతో అక్కడి నుంచి ఇవి ఎటువైపు వెళ్తాయనే టెన్షన్ నెలకొంది.
తెలంగాలోకి ప్రవేశించిన మిడతల గుంపు..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ !
ఐపీఎల్ 2024 లో భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్...
Ganesh -
ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయి : యోగి ఆదిత్యనాథ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం,...
Ganesh -
యమునోత్రికి భారీగా తరలివచ్చిన భక్తులు
చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి భక్తులు భారీ సంఖ్యలో...
Ganesh -