విశాఖ విమానాశ్రయంలో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించింది ఆయన కుటుంబ సభ్యులే అంటూ తెదేపా నేత రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ తల్లి విజయమ్మ, ఆయన సోదరి షర్మిళ దాడి చేయించారని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్కు ఏమైనా అయితే ఆ సానుభూతితో వైసీపీ పగ్గాలను చేపట్ట వచ్చనే కుట్రపూరితంగా శ్రీనివాసరావుతో హత్యాయత్నం చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ పై దాడి చేయించింది..విజమ్మ, షర్మిళనే
-
Previous article
Next article