భాగ్యనగరంలో రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారీ నగదు బయట పడుతోంది.  సోమ‌వారం పోలీసుల త‌నిఖీల్లో మ‌రోసారి పెద్ద ఎత్తున హ‌వాలా న‌గదు ప‌ట్టుబ‌డింది. బేగంబ‌జార్ నుంచి సికింద్రాబాద్‌కు త‌ర‌లిస్తున్న రూ.1.20 కోట్ల న‌గ‌దును షాహ‌నాగంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి పాహిల్ అనే వ్య‌క్తి ఈ నగదుని  హైద‌రాబాద్ పంపిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news