తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారీ నగదు బయట పడుతోంది. సోమవారం పోలీసుల తనిఖీల్లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా నగదు పట్టుబడింది. బేగంబజార్ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్న రూ.1.20 కోట్ల నగదును షాహనాగంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి పాహిల్ అనే వ్యక్తి ఈ నగదుని హైదరాబాద్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భాగ్యనగరంలో రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -