వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటలాంటి కడప జిల్లాలో తెదేపా ‘ధర్మ పోరాట’ దీక్షను మంగళవారం చేపట్టనుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. విభజన హామీలను అమలు కోసం తెదేపా చేపట్టిన ఈ దీక్షకు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి హజరుకానున్నట్లు సమాచారం. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి అనంతరం జిల్లాలో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై విధాన ప్రకటన చేస్తారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.
జగన్ కంచుకోటలో ‘ధర్మ పోరాట’దీక్ష
-
Previous article
Read more RELATEDRecommended to you
AP: మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా.. బయటపడ్డ 7 కోట్ల నగదు
మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా కొట్టింది.ఈ తరుణంలో 7 కోట్ల నగదు...
ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీ దివాలా తీస్తుంది – L&T
ఎల్&టీ సీఎఫ్ఓ శంకర్ రమణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఫ్రీ...
Pawan Kalyan: తన భార్యకు స్వారీ చెప్పిన పవన్ కళ్యాణ్..!
ఎన్నికలు తరముకు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్...