తెరాస 10 మందితో జాబితా…

-

తెరాస పార్టీ 10 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను తెరాస అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటించారు. కీలకమైన ఖైరతాబాద్ స్థానాన్ని దానం నాగేందర్‌కు దక్కించుకున్నారు.

రెండో జాబితా అభ్యర్థులు

  1. ఖైరతాబాద్ – దానం నాగేందర్
  2. అంబర్ పేట్ – కాలేరు వెంకటేశ్
  3. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
  4. హుజూర్ నగర్ – శానంపూడి సైదిరెడ్డి
  5. వరంగల్ తూర్పు – నన్నపనేని నరేందర్
  6. వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్
  7. చొప్పదండి – సొంకె రవిశంకర్
  8. మేడ్చల్ – మల్లారెడ్డి
  9. గోషామహల్ – ప్రేమ్ సింగ్ రాథోడ్
  10. చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ

మొత్తం మీద 119 స్థానాలకు గాను 117 స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news