అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కొలిర్విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు చనిపోగా.. వీరిలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గుర్రపుతండాకు చెందిన ముగ్గురు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన సాత్విక్ నాయక్, సుహాన్ నాయక్, జయ సుచిత్ అని పోలీసులు గుర్తించారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వీరు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. మృతిపై పూర్తి వివరాలను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సంబంధిత అధికారుల నుంచి తెలుసుకోనున్నారు.
అమెరికాలో నల్గొండ విద్యార్థులు మృతి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లాయర్లపై దావాలు వేయకూడదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
లాయర్లు ఫీజు తీసుకుని వాదిస్తారని, వారిపై దావా వేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది....
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్లాదిమిర్ పుతిన్...
వ్యవసాయ రంగంపై ఇవాళ సీఎం రేవంత్ కీలక మీటింగ్..రుణమాఫీ చేస్తారా ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ...