america

ముగిసిన బండి సంజయ్ అమెరికా పర్యటన..నేడు ఢిల్లీకి రాక

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్...

అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు .. వైద్యుల సలహా !

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా కరోనా ఉంటుందేమోనని అనుమానంతో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరంగా ఆయనకు నెగటివ్ గా రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది,...

ఇండియాలో పెట్టుబడులు పెట్టండి..అమెరికాలో బండి సంజయ్‌ ప్రసంగం

ఇండియాలో పెట్టుబడులు పెట్టండని...అమెరికాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రసంగించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానంపట్ల బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ భారత కాలమానం ప్రకారం...

అమెరికాకు బండి సంజయ్.. 10 రోజుల పాటు అక్కడే

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. NRIల ఆహ్వానం మేరకు రేపు ఉదయమే అమెరికాకు పయనమై... అక్కడ ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. సెప్టెంబర్ 10న బండి సంజయ్ తిరిగి స్వదేశానికి రానున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10...

ప్రాణభయంతో దేశం వదిలి పారిపోయిన శ్రీకాంత్. ఆ సినిమా వల్లేనా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా ఊహించని రేంజ్ లో...

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ సహాయం

అమెరికా నుంచి 21 మంది భారతీయ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొంది, వీసాలను సాధించి.. ఎన్నో ఆశలతో అమెరెకాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు ఈ పరిణామాలు షాక్ ఇచ్చాయి. అమెరికా నుంచి తిప్పి పంపిన వారిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ...

బులెట్ తగిలి భార్య మృతి … వెంటనే గన్ తో కాల్చుకుని భర్త ఆత్మహత్య !

ప్రమాదకరమైన వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే టైం బాగాలేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. అమెరికాలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు జీవిస్తుండగా.. సడెన్ గా భార్యకు గన్ ను ఎలా ఫైర్ చెయ్యాలి నేర్చకోవాలి అని భర్తను అడగడంతో, అతను...

అమెరికాలో IT నిపుణుల కొరత … H1B వీసాలు పెంపుపై ఐటీ కంపెనీల డిమాండ్ !

ప్రపంచ దేశాలలో సాఫ్ట్ వేర్ రంగంలో విద్యను అభ్యసించిన వారు అమెరికాకు వెళ్లి ఒక మంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలని అనుకుంటారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం అమెరికా ఐటీ కంపెనీలు వేల మందిని విదేశాల నుండి రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ తాజాగా తెలుస్తున్న ఒక నివేదిక ప్రకారం అమెరికాలో...

అమెరికాకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..అమెరికాకు బయలుదేరారు. రేపు (శుక్రవారం) న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. HLPF వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం కిషన్‌ రెడ్డికి దక్కింది. జీ-20 టూరిజం చైర్ హోదాలో హాజరుకానున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి....

రేవంత్‌కు రివర్స్..ఇరుక్కుపోయారుగా..వదిలేలా లేరు.!

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనవసరమైన వ్యాఖ్యలతో ఇరుక్కుపోయారు. అసలే రేవంత్ రెడ్డిని ఎక్కడ వెనక్కి లాగుదామని కాంగ్రెస్ సీనియర్లు చూస్తున్నారు. అటు అధికార బి‌ఆర్‌ఎస్ సైతం ఛాన్స్ దొరికితే చాలు రేవంత్‌ని టార్గెట్ చేయడానికి చూస్తుంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెండు రకాలుగా ఇరుక్కుపోయారు. ఇప్పుడుప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది....
- Advertisement -

Latest News

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో...
- Advertisement -

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?

  ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...