ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో భజరంగ్ పునియా తన సత్తాను చాటి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్స్ లో జపాన్ కు చెందిన తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్ లో మంగోలియాకు చెందిన బచూలున్ పై 10-0 తో సంచలన విజయాన్ని నమోదు చేశారు.
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన భారత్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఆ బిల్లులను తక్షణమే నిలుపుదల చేయాలి : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు...
Ganesh -
త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు : రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన...
Ganesh -
ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం : బొత్స సత్యనారాయణ
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ...
Ganesh -