మెడికల్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష నీట్ లో భారీ కుంభ కోణం బయటపడింది. మహారాష్ట్ర నాగ్ పూర్ కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ కుంభకోణం కు ప్రయత్నించినట్లు సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. రూ. 50 లక్షలు ఇస్తే మరొకరితో పరీక్ష రాయిస్తామని కోచింగ్ సెంటర్ ఒప్పందం కుదుర్చుకుంది.అయితే దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు పరీక్ష రోజు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తో పాటు కొంతమంది విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది.
నీట్ పరీక్షలో భారీ స్కామ్…!
By Surya
-
Read more RELATEDRecommended to you
సమాజ్వాదీ పార్టీ మద్దతుదారులు ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారు : యోగి
సనాతన ధర్మాన్ని దూషించడం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికిని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతలకు...
Ganesh -
ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లలో టీమిండియా న్యూ జెర్సీలు
టీ20 ప్రపంచకప్కు సంబంధించి అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం రిలీజ్ చేసింది....
Ganesh -
పవన్ కళ్యాణ్ కు గాయం… ఆందోళనలో జనసేన నేతలు
ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే...
Ganesh -