కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని క‌న్న తండ్రే..

-

ఈ న‌వీన నాగ‌రిక‌త కాలంలో కులాంత‌ర వివాహం అనేది సాదార‌ణం అయిపోయింది. అయితే ప్ర‌స్తుతం కూడా కొంత మంది కులాంత‌ర వివాహాన్ని ప‌రువు కు భంగం గా అనుకుంటున్నారు. కులాంత‌ర వివాహం చేసుకున్న సొంత కూతుర్ల పైను ఆగత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న నే మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రం లోని భోపాల్ జిల్లా లో చోటు చేసుకుంది. కుమార్తే కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని క‌న్న తండ్రే కాసాయి గా మారాడు. స‌భ్య స‌మాజం ఛీ కొట్టే విధంగా క‌న్న కూత‌రు పై నే అత్య‌చారం చేసి చంపెసాడు. ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ఎంపీలో ని సెహోర్ జిల్లా లో ఒక యువ‌తి ప్రేమించి కులాంత‌ర వివాహం చేసుకుంది. దీంతో ఆ యువ‌తి కుటుంబ సభ్య‌లు త‌మ ప‌రువు కు భంగం భావించారు. కొన్ని రోజుల త‌ర్వాత ఆ యువ‌తి ఒక పాప కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ పాప ఆనారోగ్యం తో చ‌నిపోయింది. అయితే ఆ యువ‌తి తండ్రి పాప అంత్య క్రియ‌ల‌కు వ‌చ్చాడు. అడవి ప్రాంతం లో అంత్య‌క్రియ‌లు జ‌రుగుత‌న్న సంద‌ర్భంలో ఆ కసాయి తండ్రి కులాంత‌ర వివాహం గురించి ఆ యువ‌తి తో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో క‌న్న కుమార్తె పై ఆ క‌సాయి తండ్రి అత్యాచారం చేసి గొంతు కోసి చంపాడు. ఆ క‌సాయి తండ్రి త‌ప్పు ఓప్పు కోవ‌డం తో పోలీసులు ఆరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news