కుమారుడు మృతిచెందడంతో మనో వేదనకు గురైన ఓ తండ్రి చెరువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపన వివరాల ప్రకారం.. టేకుమట్ల గ్రామానికి చెందిన రాజేశ్వరి దంపతుల కుమారుడు కందగట్ల బ్రహ్మచారి(24). అనారోగ్య కారణాలతో గత నవంబర్ 25న మృతి చెందాడు. నాటి నుండి బ్రహ్మచారి తండ్రి లోలోపల బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం మృతదేహాన్ని వెలికితీశారు.
సూర్యాపేట: కుమారుడి మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య
By Naga Babu
-
Previous article
Next article