నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జువ్వి చెట్టు తండాలో గురువారం రాత్రి సపావత్ బాబు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే సపావత్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బాబు మంటలకు తట్టుకోలేక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు. దానికి కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.
నల్లగొండ జిల్లాలో ఘోరం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చనున్నారు : రాజ్ నాథ్ సింగ్
దేశ ప్రజలు మహాత్మాగాంధీ ఆశయాన్ని నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల...
Ganesh -
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదు.. కన్నాల బాబు : జనసేనాని
జగన్కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జనసేన అధినేత...
Ganesh -
IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై...
Ganesh -