ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో యాచకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చిన్నబోయినపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న గుర్తుతెలియని యాచకుడు గ్రామ పరిధిలోని హనుమాన్ నగర్ శివారులో చింతచెట్టు కింద అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘అనుమానాస్పద స్థితిలో యాచకుడు మృతి’
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి : సామా రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా...
Ganesh -
Maharastra : ఎన్నిక వేళ ఉచిత యోగ,ఫుడ్ పై డిస్కౌంట్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి స్థానిక పరిపాలనతో...
Ganesh -
రాజస్థాన్ ,కోల్కత్తా మ్యాచ్ రద్దవ్వాలి: SRH ఫ్యాన్స్
రాజస్థాన్, కోల్కతా మధ్య గువాహటిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఇంకా...
Ganesh -