మంగపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుచ్చంపేట గ్రామంలోని యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. పాఠశాలలోని ఆవరణలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా తరగతి గదిని నిర్మించారు. పిల్లలు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఉన్నత అధికారులు స్పందించి శిధిలావస్థలో ఉన్న భవనాలును తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బుచ్చం పేటలో నేలకూలిన తరగతి గది
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...