హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచికలపేటలో కరోనా కలవరం రేపుతోంది. ఒకే వీధిలో 12 మందికి కోవిడ్ నిర్దారణ అయినట్లు తెలిసింది. కాలనీకి చెందిన పలువురికి స్వల్ప లక్షణాలు ఉండటంతో సోమవారం టెస్టులు చేసుకున్నారు. వారిలో 12 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉండగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆ వీధిలో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టారు.
ఆత్మకూరులో ఒకే కాలనీలో 12మందికి కరోనా..!
By Naga Babu
-
Previous article
Next article