గుమ్మడిదల మండలం పరిధిలో ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి రెండో డోస్ కూడా తీసుకున్నట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మండల వైద్యాధికారి శ్రీధర్ అన్నారు. సిస్టమ్ ఆటోజనరేట్ వల్ల ఈ మెసేజ్ వస్తుందని స్పష్టం చేశారు. మొదటి డోస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండో డోస్ కూడా తీసుకోవాలని సూచించారు.
‘ఆ మెసేజ్లపై ఆందోళన వద్దు’
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...