వరంగల్ సీపీకి ఐజీగా పదోన్నతి

-

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఆయన్ను అభినందించారు. ఐజీగా పదోన్నతి పోందిన డా.తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించారు. డా.తరుణ్ జోషి హరియాన రాష్ట్రానికి చెందినవారు.

Read more RELATED
Recommended to you

Latest news