ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 288 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 51, కరీంనగర్ 92, సిరిసిల్ల 46, పెద్దపల్లి జిల్లాలో 99 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
కరీంనగర్ జిల్లాలో కరోనా పరిస్థితి
By Naga Babu
-
Previous article
Next article