13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన పంజాగుట్టలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన మహ్మద్ మోహిజ్ అనే యువకుడు హైదరాబాద్లోని తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పోలీసులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి: బాలికపై అత్యాచారం
By Naga Babu
-
Previous article
Next article