వరంగల్‌: భద్రకాళి బండ్‌ను పరిశీలించిన మంత్రులు

-

వరంగల్‌ నగరంలోని భద్రకాళి బండ్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ శనివారం రాత్రి సందర్శించారు. చెరువు బండ్‌పై నడుస్తూ పరిశీలించారు. అక్కడే ఉన్న పలువురు సందర్శకులతో మాట్లాడి, వసతులను అడిగి తెలుసుకున్నారు. మరింత అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news