మెదక్: ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తాం

-

ప్రైవేట్ భవనాలలో కొనసాగుతున్న బి.సి. మైనారిటీ, గిరిజన కళాశాలలు, వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించుటకు ప్రభుత్వ స్థలాలు కేటాయించనున్నామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన కన్వర్జెన్సీ సమావేశంలో మెదక్ నియోజక వర్గంలో ప్రజావసరాల నిమిత్తం రెవెన్యూ, ఆర్ అండ్ బి తదితర శాఖల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి అందజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news