హన్మకొండ వడ్డెపల్లిలోని పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్)లో బుధవారం పీజీ కోర్సు లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సీపీజీఈటీ 2021 ప్రవేశ పరీక్ష రాయకపోయినా, డిగ్రీలో 50 శాతం మార్కులతో పాసైన వారు అర్హులని వివరించారు. స్పాట్ అడ్మిషన్ పొందిన వారు కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
హన్మకొండ: నేడు పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
By Naga Babu
-
Next article