సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు నుండి ఎన్సాన్ పల్లి వరకు రోడ్డు విస్తరణ కు రూ.9కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధి పెరగడం వల్ల రవాణా వ్యవస్థ పెరగడంతో సిద్దిపేట నలుదిక్కుల రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దాదాపు మూడు కిలోమీటర్లు నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట: రోడ్డు విస్తరణకు రూ.9కోట్లు మంజూరు: మంత్రి
By Naga Babu
-
Previous article