మేడారం: వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి

-

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను బిజెపి కేంద్ర మంత్రి, బిజెపి నాయకులు శుక్రవారం దర్శించుకోవడం జరిగింది. ఎండోమెంట్ అధికారులు, ఆలయ సంప్రదాయం ప్రకారం పూజారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ లకు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news