మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం కాలినడకన తిరుమల చేరుకున్న పద్మాదేవేందర్ రెడ్డి. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండో రోజు శనివారం కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో మెదక్ ఎమ్మెల్యే
By Naga Babu
-
Previous article
Next article