శంషాబాద్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

-

శంషాబాద్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. సీఐ ప్రకాష్ రెడ్డి వివరాల ప్రకారం.. శుక్రవారం జడ్చర్లకు చెందిన యాదయ్య, మణెమ్మ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు స్కూటీపై హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌కు బయలుదేరారు. PS పరిధిలోని హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పాతతాండ వద్దకు రాగానే స్కూటీని లారీ ఢీ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news