మెదక్ : నెలజీతం విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే పద్మ

-

మన ఊరు-మన బడి కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన నెల జీతాన్ని విరాళముగా ప్రకటించారు. సంగారెడ్డిలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన మన ఊరు మన బడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పథకం అమలుకు తనవంతు సహకారం అందించారు. విద్యావ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news