ఉమ్మడి మెదక్ : భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ కొత్త

-

సిద్దిపేట పట్టణంలో మంగళవారం భరోసా కేంద్రాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రం ఏర్పాటు ద్వారా బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిషన్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, సీపీ శ్వేతా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news