అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గని పైకప్పు కూలి ఏడుగురు కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం నలుగురు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. మంగళవారం అర్ధరాత్రి అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ మృతదేహాన్ని గుర్తించగా, ప్రాంత రక్షణాధికారి జయరాజ్, ఒప్పంద కార్మికులు శ్రీకాంత్ల మృతదేహాలను ఈరోజు ఉదయం వెలికితీశారు.
కరీంనగర్ : సింగరేణి గనిలో ముగ్గురు మృతి
By Network
-
Previous article
Next article