కరీంనగర్ : ఉరి వేసుకొని ఆర్ఎంపీ ఆత్మహత్య

-

వెల్గటూర్ మండలం కప్పారావుపేట్ గ్రామానికి చెందిన యువ ఆర్ఎంపీ కొండవేణి సురేష్(28)అర్ధరాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news