మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్నేహ(18), నందీశ్వర్ (18). అనే ప్రేమజంట కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. ప్రియురాలు స్నేహ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ప్రియుడు నందీశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది.
మెదక్ జిల్లాలో విషాదం.. ప్రియురాలు మృతి..
By Network
-
Previous article
Next article