తెలంగాణ రాష్ట్ర క్యాబినేట్ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానుంది. రేపు జరగనున్న ప్రగతి నివేదన సభలో మాట్లాడాల్సిన అంశాలతో పాటు ప్రభుత్వ పనితీరుని ప్రజలకు వివరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న కపటవైఖరిని సైతం ఎండగట్టనున్నట్లు సమాచారం. మంత్రి వర్గం భేటీ అనంతరం అక్కడి నుంచి కొంగరకలాన్ సభకు చేరుకోనున్నారు.
రేపు మధ్యాహ్నం క్యాబినేట్ భేటీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు : రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన...
Ganesh -
ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం : బొత్స సత్యనారాయణ
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ...
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి...
Ganesh -