ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు తీరుని తప్పుబడుతూ.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు 26 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బాధ్యతగల స్పీకర్ పదవిలో ఉండి పోలవరం ఘనత తమదేనని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. పోలవరం సాధించిన ఘనత ముమ్మాటికి రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో కొండవీటి వాగుని డ్రైనేజీ అన్నారు.. ఇప్పుడు దాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉందన్నారు.
స్పీకర్ కోడెలకు కేవీపీ లేఖ
-
Previous article
Next article