BREAKING : ఏపీ సీఎస్ డా.సమీర్ శర్మకు అశ్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు

-

BREAKING : ఏపీ సీఎస్ డా.సమీర్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మకు అశ్వస్థత నెలకొంది. దీంతో హైదరాబాదులోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరారు ఏపీ సీఎస్ డా.సమీర్ శర్మ. ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

 

త్వరలో ఆసుపత్రి నుండి డిశ్చార్జి-తదుపరి విధుల్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరగా గుండె సంబంధిత చికిత్స జరిగింది.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదిపడిన పిమ్మట సిఎస్.డా.సమీర్ శర్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉందని ప్రచార విభాగం సమాచార శాఖ అమరావతి సచివాలయం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news