BRSపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..ఇక కురుక్షేత్రమే అంటూ !

-

BRSపై పరోక్షంగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కురుక్షేత్రమే అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చేప నీళ్ళలో ఉండటం ఎంత సర్వసాధరణమో అది ఓడ్డు కి వస్తే చనిపోతుందని.. రాజకీయ నాయకుడు ఎవరైన ప్రజల్లో మమైకం అయి ఉన్నప్పుడే ప్రజల దీవేనలు ఉన్నవాడే రాజకీయ నాయకుడిగా రాణించగలిగుతారని వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కుటుంబ సభ్యులు ప్రతి ఇంట్లో శ్రీనన్నను ప్రేమిస్తున్నారని.. భగవంతుడి దయతో మీ ప్రేమ వట్టిగా పోదని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎమ్ కొరుకుంటున్నారో తప్పకుండా రాబోయే రాజకీయాల్లో అదే జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే చదరంగం, కురుక్షేత్రం లో తప్పకుండా ఆ కురుక్షేత్రం లో యుద్దానికి శ్రీనన్న సిద్దంగా ఉన్నాడని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news