khammam

ఖమ్మంపై కేటీఆర్ గురి..ఆ ఛాన్స్ ఉందా?

తెలంగాణలో అన్నీ ఉమ్మడి జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది..కానీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే డౌటే. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సీన్ మరింత...

ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటనలు

మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడతో కలిసి రూ.1369కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా మున్నేరు నదికి రెండు వైపులా రూ.690 కోట్లతో నిర్మించనున్న RCC ప్రొటెక్షన్ వాల్ కు, నదిపై రూ.690 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం, సత్తుపల్లిలో...

 షర్మిలకు మొండి ‘హస్తం’..సీటు గల్లంతు.!

వైయస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టిపిని స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణ రాజన్న రాజ్యం తేవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి తాను ఈ పార్టీని స్థాపించినట్లు షర్మిల చెబుతూ ఉండేవారు. ఆ సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు  పాదయాత్ర కూడా చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆలోచనతో...

ఖమ్మంలో కారుకు తుమ్మల ఎఫెక్ట్..అవే మైనస్.!

ఎన్నికల దగ్గరవుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ కు సొంత పార్టీ నేతలు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మరి తుమ్మల కాంగ్రెస్ లో చేరడం వల్ల..ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం ఉంటుందా?...

ఖమ్మం కాంగ్రెస్‌లో కల్లోలం..గెలిచే చోట రచ్చ.!

ఖమ్మం కాంగ్రెస్ గరంగరంగా ఉంది. కాంగ్రెస్ కచ్చితంగా ఆధిక్యం సాధించే జిల్లా ఖమ్మం. కానీ అక్కడ వర్గ విభేదాలు అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రెండు వర్గాలు అయితే మాట్లాడి రాజీ చేయవచ్చు, కానీ ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

ఆ మూడు సీట్లపై ఉత్కంఠ..కారుకు ధీటుగా కాంగ్రెస్.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు సీట్లపై ఉత్కంఠ నెలకొంది..ఆయా సీట్లలో బి‌ఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరు బరిలో దిగుతారనే చర్చ ఎక్కువ నడుస్తోంది. పైగా ఆ మూడు జనరల్ సీట్లకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మంలో 10 సీట్లు ఉంటే అందులో 7...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం హయాంలో రజాకార్లు...

గన్నవరం నుండి ఖమ్మం బయలుదేరిన అమిత్ షా

ఖమ్మం పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ హోమ్ మంత్రి తానేటి వనిత ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి షా నేరుగా ఖమ్మం కి బయలుదేరారు. ఖమ్మం బహిరంగ సభతో పాటు బిజెపి నేతలతో భేటీ కానున్నారు అమిత్ షా....

ఖమ్మంలో కారుకు ధీటుగా కాంగ్రెస్.. అభ్యర్ధులు రెడీనా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఫిక్స్ చేశారు. ఒక్క వైరాలో తప్ప మిగిలిన సీట్లు యథావిధిగా ఇచ్చారు. ఇక వీరికి పోటీగా కాంగ్రెస్ సైతం బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేయడానికి రెడీ అవుతుంది.  ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. దీంతో బి‌ఆర్‌ఎస్,...

జంపింగులకు కేసీఆర్ మార్క్ షాక్.. ఆ ముగ్గురుకు నో.!

మరోసారి బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కే‌సి‌ఆర్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్, కే‌సి‌ఆర్ ఇమేజ్ బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఉపయోగపడింది. రెండుసార్లు అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఈ సారి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా చేసిన పని బట్టే ప్రజలు తీర్పు ఇస్తారు. అలా అని కేవలం...
- Advertisement -

Latest News

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో...
- Advertisement -

ఈనెల 10వ తేదీన తెలంగాణకు అమిత్ షా

రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను బీజేపీ మరింత వేగవంతం చేసింది. ఓవైపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ.. మరోవైపు...

వైసీపీకి ‘రెబల్’ టెన్షన్.!

ఎమ్మెల్యేలు కార్యకర్తలతో జగన్ నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి, సర్వే రిపోర్టులను బట్టి టికెట్లు ఇస్తానని చెప్పారు. టికెట్స్ ఇవ్వకపోయినా వేరే పదవులు ఇస్తామని కూడా వారికి వాగ్దానాలు చేశారు....

వైల్డ్ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి..!

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన్ కన్వెన్షన్ లో అక్టోబర్ 07, 08 తేదీలలో గ్రాడ్ టెస్ట్ 2  జరుగనుంది. ఫ్లీ ఫ్యూజన్ సీజన్ తరువాత సాధించిన విజయంత తరువాత...

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ చీటికి మాటికి మహారాష్ట్రకు...