BREAKING : 1205 రోజుల తర్వాత సెంచరీ చేసిన కోహ్లీ

-

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశారు. 241 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో టెస్ట్ కెరీర్ లో 28వ శతకం నమోదు చేశారు. చివరిసారిగా 2019 నవంబర్ 22న అతను బంగ్లాదేశ్ పై టెస్టుల్లో సెంచరీ (136) చేశారు.

అంటే 1205 రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. కాగా శ్రీకర్ భరత్ 44 వద్ద అవుట్ అయ్యారు ప్రస్తుతం భారత్ స్కోర్ 395/5. ఇక అటు ఆసీస్‌ కూడా 400 పరుగులకు పైగా చేసింది. ఇటు టీమిండియా ఆటగాళ్లు బాగా ఆడుతుండటంతో… ఈ మ్యాచ్‌ డ్రా అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news