రేపు సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల పర్యటన

-

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న సీఎం జగన్‌… నార్పల క్రాస్‌రోడ్స్‌ దగ్గర బహిరంగ సభలో పాల్గొననున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news