విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఆధారంగా సినిమా

-

విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఆధారంగా సినిమా రానుంది. స్వీయ నిర్మాణ సంస్థ నుంచి తెరకెక్కిం చే ఆలోచనలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు సినిమాలు నిర్మించి, నటించారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.

ఇటీవల జరిగిన భార్య, కుమారుడు, స్నేహితుడు కిడ్నాప్ తీరుపై విస్మయం చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ….తన ఫ్యామిలీ కిడ్నాప్ ఆధారంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. సొంత ఇంట్లోనే అక్రమ నిర్బంధం, కిడ్నాపర్లు మూడు రోజులు నడిపిన ప్లాన్ ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నారు ఎంవీవీ సత్యనారాయణ. కిడ్నాప్ లో తన భార్య, కుమారుడు ఉండటం ఆఖరి నిముషం వరకు తెలియకపోవడం సినిమా ట్విస్టేనని వ్యాఖ్యానించారు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news