బంపర్ ఆఫర్: వరల్డ్ కప్ టీం లో 7 గురికి ఇదే మొదటి వరల్డ్ కప్

-

అక్టోబర్ లో ఇండియాలోనే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో ఇండియా తరపున పాల్గొనే జట్టును బీసీసీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. దాదాపుగా ఈ జట్టులో ఏమీ షాకింగ్ లు లేవు.. ఆసియా కప్ లో ఆడుతున్న వారినే కొనసాగించి మ మా అనిపించింది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడనున్న మంది ప్లేయర్ లలో 7 మందికి ఇదే మొదటి వరల్డ్ కప్ కావడం విశేషం. ఇక గత వరల్డ్ కప్ ఆడిన వారిలో ఏడుగురు ప్లేయర్లు ఈ కప్ కు మిస్ అవ్వడం గమనార్హం. 2019 వరల్డ్ కప్ జట్టులో ధావన్, భువనేశ్వర్, చాహల్, విజయ్ శంకర్, మయాంక్ అగర్వాల్, దినేశకార్తిక్ మరియు పంత్ లు దూరం అయ్యారు. ఇక ఈ వరల్డ్ కప్ తోనే మొదటి సారి ఆడనున్న ప్లేయర్స్ లో గిల్, సిరాజ్, అక్షర్ పటేల్, శార్దూల్ , సూర్య , ఇషాన్ మరియు శ్రేయాస్ అయ్యర్ లు ఉన్నారు.

మరి వరల్డ్ కప్ అనుభవం లేని ఏడుగురు ఆటగాళ్లను పెట్టుకుని టైటిల్ కొడతారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news