ఈ నెల 19న సీఎం జగన్‌ నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటన

-

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ నెల 19న సీఎం జగన్‌ నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం డోన్‌లో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించే ఛాన్స్ ఉంది.

CM Jagan's visit to Nandyala and Kurnool districts on 19th of this month
CM Jagan’s visit to Nandyala and Kurnool districts on 19th of this month

అటు రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీ (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల)లను వర్చువల్గా ప్రారం భిస్తారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన లో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తునారు.  ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news