మైనంపల్లి ఎంట్రీ..మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా

-

మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో..కాంగ్రెస్‌ కు మెదక్‌ కీలక నేత రాజీనామా చేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనం పల్లి రోహిత్‌ రావుకు మెదక్‌ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది.

Medak District Congress Party President Kantha Reddy Tirupati Reddy resigned from the Congress Party
Medak District Congress Party President Kantha Reddy Tirupati Reddy resigned from the Congress Party

ఈ తరుణంలోనే..మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ టికెట్‌ కావాలని.. ఈ సారి కచ్చితంగా పోటీ చేస్తానని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అనుకున్నారు. కానీ మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో..సీన్‌ మారిపోయింది. ఈ తరుణంలోనే.. తనకు టికెట్‌ రాదని గమనించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి… ఆ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news